దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేండ్లుగా మందగమనంలో సాగుతున్నది. అంచనాలను సైతం అందుకోలేక తంటాలు పడుతున్నది. ఈ నత్తనడక ప్రభావం ఎక్కువగా పడేది దేశంలోని మధ్య తరగతి పైనే. అయినప్పటికీ మన మధ్యతరగతి దీనిని నిదానంగా భరి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లకు చేరవచ్చని నరేంద్రమోదీ సర్కారు అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 56.8 శాతానికి సమానమని తెలిప�
పదేండ్ల బీజేపీ సర్కారు పాలనలో ఆకాశమే హద్దుగా పెరిగిన ధరల ధాటికి దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పొదుపు ఆశలు గల్లంతయ్యాయి. చివరకు అప్పులే వారికి దిక్కయ్యాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అప్పుల స్థాయి 40 శ�
చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. లక్షలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఉత్పాదకత క్షీణించింది. నిరుద్యోగం తాండవిస్తున్నది. ఎగుమతులు ఢీలా పడిపోయాయి. విదేశీ మారకం నిల్వలు నిండుకొన్నాయి. వాణిజ్�