దేశంలో స్థూల పరోక్ష పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు 10వరకూ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 15.73 శాతం వృద్ధిచెంది రూ. 6.53 లక్షల కోట్లకు చేరినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్స్ను మినహాయిస్తే నికర పన్�
Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం గ్రోత్ రేట్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
గడిచిన పదేండ్లలో దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 160 శాతం చొప్పున పెరిగాయి. ఈ మేరకు గురువారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రత్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రత్యక్ష పన్నుల రూపేణా స్థూలంగా రూ.13,63,649 కోట్లు వసూలయ్యాయి. ఏడాది క్రితం నాటి వసూళ్ల కంటే ఇవి 26 శాతం అధికం. టీడీఎస్ డిడక్షన్లు, కార్పొరేట్ అడ్వాన�