గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్గా బీపీ పాండే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా గత నెల ఉద్యోగ విరమణ పొందగా, ఆయన స్థానంలో బీపీ పాండే నియమితులయ్యారు.
జీఆర్ఎంబీ చైర్మన్ అయ్యర్కు రజత్కుమార్ విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్లో నిర్మించనున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన డీపీఆర్ల పరిశీ
Srsp | నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమా�