షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు సహా మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని అధి కారులను ఆదేశించింది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహిళల పక్షపాతిగా మారింది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్న అతివల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం జిల్లాలోని గ్రామాల పంచాయతీ �