జిల్లాలో ప్రజా అవసరాలు, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటివరకు అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములపై గురిపెట్టింది. అయితే పరిహారం విషయం తేల్చకుండా�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములను రహదారులుగా మార్చాలన్న యోచనను రై
ఇంకా ఫైనల్ కాకుండానే ప్రభుత్వం రోడ్డు ఏర్పా టు కోసం టెండర్లకు శ్రీకారం చుట్టింది. దీంతో బాధి త రైతులు ఇదేమి లెక్క అంటూ సర్కారు తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. తమకు భూమికి భూమి లే దా.. మార్కెట్ ధర ప్ర�