రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ముందుకొచ్చాయి. రూ. 27 వేల కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొ�
తెలంగాణలో హరిత ఇం ధనాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాలసీని రూపొందిస్తున్నది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. సం బంధిత ముసాయ
గ్రీన్ ఎనర్జీ పాలసీపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ సమావేశంలో భాగస్వామ్య సంస్థలు, ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.