తన సమకాలీన ప్రమాణాలకు అతీతంగా ఎదిగే ఉన్నతుడే గొప్ప వ్యక్తి అని ఓ చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అలాంటి లక్షణాలు కలిగిన మహోన్నత మానవతా మూర్తి ముహమ్మద్ ప్రవక్త (స).
ఆర్థిక సంస్కరణల తర్వాత నగరీకరణ వేగం పెరిగింది. పెద్ద నగరాలకు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా పట్టణీకరణ ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ క్రమంలో పంటపొలాలు మాయమైపోతున్నాయి. భూమినే నమ్ముకొని బతుకు వెళ్లదీసిన �
ప్రముఖ రచయిత సింహప్రసాద్ వెలువరించిన ‘బతకాలి ’ కథా సంపుటిలోని ప్రతి కథా ఆలోచింపచేసేదే! ఈ కథలు వస్తుపరంగా భిన్నంగా ఉండటం గమనార్హం. అవసాన దశలో ఉన్న ఒక తండ్రికి వివాహిత కూతురు కిడ్నీ ఇవ్వకూడదట. అది రూలు. ఇవ�
ఏ భాషా సాహిత్యమైనా కథలకు మంచి ఆదరణ ఉంటుంది. నిడివి తక్కువగా ఉండటం, ఎక్కువ మలుపులు లేకుండా సూటిగా నడవడం లాంటివి కథలంటే ఇష్టపడటానికి ప్రధాన కారణాలు. తెలుగు కథా సాహిత్యం విషయానికి వస్తే సుమారు నూట పాతికేండ్�