ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి
ఆల్ట్రాటెక్ ఇండియా నెంబర్ వన్ సిమెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన శుభారంభం బిల్డ్ ఎక్స్ పో ఆదివారం కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎక్స్ పో కార్యక్రమంలో నిర్మాణ రంగానికి అవసరమైన ఆధునిక సా
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి హోమం అనంతరం 108 కలశాలతో అయ్యప్ప స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహి�
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాలతోపాటు అత్యంత ప్రధానమైన విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్