విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష జీఆర్ఈ. ఏటా సుమారు లక్షమందికి పైగా రాసే ఈ పరీక్షలో కొన్ని ప్రధానమైన మార్పులను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్�
జీఆర్ఈ, టోఫెల్ మాస్ కాపీయింగ్ ఘటనలో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్టు కాగా, మాస్కాపీయింగ్ చేస్తున్న మరో 20 మందిని పోలీసులు గుర్తించార
ఇటీవల నిర్వహించిన జీఆర్ఈ, టోఫె ల్, ఐఈఎల్టీఎస్ ఆన్లైన్ ఎంట్రెన్స్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డ వారిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర డి�