నారాయణపేట జిల్లా మరికల్ మండలకేంద్రంలో చివరి మజిలీకి ఇక్కట్లు తప్పడం లేదు. మరికల్ మండల కేంద్రంలోని నాయీబ్రాహ్మణ శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని పూడ్చేందుకు తీసుకెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. మరికల్ �
తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్ధార్ నగర్, రావిర్యాల, మాంఖాల్లో రూ.44లక్షలతో వైకుంఠ ధామాల అభివృద్ధి �