Minister Talasani | నగరంలోని బేగంపేట ప్రాంతంలో మైనార్టీలకు ఖబరస్థాన్ ఏర్పాటుతో దశాబ్దాల కల నెరవేరిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
ఎంతో మంది నాయకులు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పరిష్కారం కాని తమ 50 ఏండ్ల సమస్య ప రిష్కరించారని బేగంపేట్కు చెందిన ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
చుట్టూ పచ్చని పంట పొలాల నడుమ ఆధునిక దహన వాటికలు, వచ్చిన వారు కూర్చునేందుకు కుషన్ చైర్లు, ఆధునిక హంగులతో బాత్రూంలు, మధ్యలో పచ్చని మొక్కలతో పార్కును తలపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పట్టణంలో వైకుంఠ
Hyderabad | కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని హైదర్నగర్లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న శ్మశాన వాటిక వద్ద ఓ యువకుడిని హత్య చేసి కాల్చేశారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృ�
శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలు శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే