ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత�
వీధిపశువుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికల ముందర ఊదరగొట్టిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇప్పుడు ఆ ఊసే మరిచింది. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.