ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణ దాస్కు బెయిలు మంజూరు చేసేందుకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం తిరస్కరించింది. విచారణ సందర్భంగా ఆయన తరపున 11 మంది న్యాయవాదులు బెయిలు దరఖాస్తుతో హాజరయ్యారు.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది.
బీఆర్ఎస్ రైతు నేత, బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చడూనీ సహా తొమ్మిది మందికి కురుక్షేత్ర న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర చెల్లించాలంటూ ఈనెల 6న హర్యా