ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం సముద్రాల వంశీ మోహన చార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్రూట్స్ పై అవగాహన కల్పించారు.
మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్ పల్లి గ్రామంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాద్యాయులు, విద్యార
ఆషాఢ మాసం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా �
రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో మహిళలు గురువారం బోనాలు తీసుకెళ్ళి పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మకు నైవేద్యం సమర్పించారు.