ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ప్రకటించే గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా నిరసనలు, నిలదీతలతోనే ప్రారంభమవుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభు�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా చదువుతుండగా, ఒక్కసారిగా ప్రజలు తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఆగ్రహంంతో వేదిక ముందు బైఠాయించారు. చింత�
నాలుగు పథకాల అమలుపై నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం నుంచి రసాభాసగా నడుస్తున్నాయి. మూడో రోజూ అదే తీరున సాగాయి. గురువారం ఎక్కడ చూసినా రచ్చరచ్చ అయ్యాయి. నిలదీతలు.. నిరస�