గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. మంగళవారం సాయంత్రం కల్లా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంతో గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరేందుకు అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్య
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.