గత వానకాలం సీజన్లో వరిపై తెగుళ్ల ప్రభావం పడింది. నార్లు పోసింది మొదలు.. కోతకు వచ్చే దాకా రకరకాల రోగాలతో అనేక చోట్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. సకాలంలో వర్షాలు రాక ఆలస్యంగా నాట్లు వేయడంతో వచ్చిన తెగుళ్లను �
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 92 శాతం పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా అధికార యంత్రాంగం బిజీగా ఉన్నప్పటికీ ఆటంకం లేకుండ
వరి ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. అక్టోబర్ చివరి వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. 20 నుంచి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర