అవినితీ చేయలేదని సర్కారు పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం టెండర్ల స్కాంపై న్యాయ విచారణ జరిపించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. టెండర్లలో నాలుగు కంపెనీలు పాల్గొంటే,
కాంగ్రెస్ సర్కారు చేసిన తొలి కుంభకోణం గుట్టు రట్టయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సివిల్ సైప్లె డిపార్టుమెంట్లో జరిగిన కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ను