సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విత్తన కంపెనీలు మాయమాటలు చెప్పి కొత్త విత్తనాలను అంటగడుతున్నాయి. తీరా పంటలు సాగు చేసిన అన్నదాతకు నాణ్యమైన పంటలు చేతికి రాక గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
యాసంగి సాగులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. దుక్కులు దున్నడం, నారుమడులు పోయడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 99,306 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్�