రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుం�
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంతో జాప్యం చేయవద్దని నీటి పారుదల శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్, నిర్మల్ మండలంలోని బ�
ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకుండా తమను ఆగం చేస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టంపోతున్నామని, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ అరకొరగా సాగుతున్నది. దాదాపు అన్ని చోట్లా కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి.