అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్
అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ మండలంలోని జూబ్లీన�
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు, కొనుగోలు, ట్రాన్స్పోర్ట్ ఏజె