ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో రైతు కష్టం వర్షార్పణం అయ్యింది. గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు, శుక్రవారం కురిసిన వానతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు,
రైతులకు అది చేస్తాం... ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్, అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు సాగదీతతో వారి కష్టం వర్షార్పణం అయ్యింది. ఆరుగాలం పండించిన పంట తమ కండ్ల ఎదుటే వర్షపు నీటిల
సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Grain ccentres | ధాన్యం సేకరణ ఓ యజ్ఞం వంటిదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్(Machana Raghunandan) అభిప్రాయ పడ్డారు. రైతు దినోత్సవం సందర్భంగా రఘునందన్ ఆమనగల్లు పరిసర ప్రాంతాల్లో ధాన్యం సేకరణ క