రైతుబిడ్డగా జన్మించిన రాకేశ్రెడ్డికి ప్రజల కష్టసుఖాలు తెలుసని, అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే నిత్యం సమస్యలపై పోరాడుతారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా
హామీల అమలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. మండలంలోని మారాయిగూడెంలో సోమవారం నిర్వహించిన తూరు�
కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలను, మోసపూరిత హామీలను ప్రజలు గమనించారని అన్నారు. అందుకోసమ�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం లాంఛనమేనని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని అన్నారు. మణుగూరు ఆదర్శనగర్ మామిడితోట ఏరియ�