మండలకేంద్రలోని నార్త్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల నైపుణ్యత, బోధనతీరుపై తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముగ్దులవుతున్నారు. వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. ఎనిమి�
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కొక్కరుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే ఆశావర్కర్లు ఆందోళబాట పట్టగా, సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. మోడల్ స్కూల�
ఆహ్లాదకరమైన ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యతోపాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తాయి. సర్కార్ బడిపై నమ్మకం ఉంచి మీ పిల్లలను పంపించండి అంటూ ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల �
ఉపాధ్యాయుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. బదిలీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాఖీ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు తీపికబురు అందిస్తూ.. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ట్రాన్స్ఫర్లు చేయాలని నిర్ణయించ�