ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ శివారులోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులంలో మరో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధ
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు.