ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ (కొనసాగిస్తూ) ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 1,940 మంది గెస్ట్లెక్చరర్లు, 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్�
Autonomous | తెలంగాణలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీల రిక్రూట్మెంట్కు స�