తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరారు. తమిళిసైపై డీఎంకే, వామపక్షాలు చేసిన విమర్శలను అన్నామలై ప్రస్తావిస్తూ..
బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాలనకు దిక్సూచిలా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం ఆత్మస్తుతి.. పరనిందలా ఉన్నదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారడం ఈ దశాబ్దపు దరిద్రం కాక మరేమని విశ్లేషించాలి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్రాజన్, ఈ రాష్ట్ర గవర్నర్ అ�