శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు.
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బు కావాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు. దీనిపై రాజ్భవన్ వర్గాలు సిమ్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింద�