తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు శనివారం తెర పడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలియచేస్తూ లేఖలు అందచేయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత త
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు.
తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సారథ్యంలో టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరక�
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు.
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బు కావాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు. దీనిపై రాజ్భవన్ వర్గాలు సిమ్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింద�