ఉమామహేశ్వర లిఫ్ట్ పట్టాలెక్కనుంది. ఈనెల మొదటి వారంలో రూ.1,534కోట్లతో ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు మంజూరు కాగా, రెండు వారాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావే
ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల