గడచిన ఏడాది కాలంలో తాము ముడుపులు చెల్లించినట్లు దాదాపు 66 శాతం వ్యాపార సంస్థలు అంగీకరించినట్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ ఆదివారం ఒక నివేదికలో తెలిపింది. 159 జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన �
డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్గా అడిషనల్ కమాండెంట్ పి. సత్యనారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బెటాలియన్ కమాండెంట్గా పని చేసిన ఐపీఎస్ అధ�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కం టాక్స్ లిమిట్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వ�
K-SMART App | ప్రభుత్వ సేవల డిజిటల్ యాక్సెస్ కోసం రూపొందించిన కే-స్మార్ట్ (K-SMART) యాప్ను కేరళ సీఎం పినరయి విజయన్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా స్థానిక పాలనా సంస్థలు అందించే సేవలు ఇకపై పౌరుల చేతికి అందుతాయ�