ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం తిమ్మోజివాడి, బాన్సువాడ మండలం కొయ్యగుట్ట పరిధిలోని కెవులానాయక్ తండా, బిచ్కుంద మండలం వాజిద్నగర్, ఫత్లాప
పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ బస్తీలో ఉన్న ప్ర