మండల కేంద్రంలోని రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. బుధవారం తహసీల్ కార్యాలయానికి తహసీల్దార్ సహా సీనియర్ అసిస్టెంట్, ఆర్- 1, ఆర్ఐ-2, రికార్డ్ అసిస్టెంట్, మరో ఒక్కరిద్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత�
గణనాథుడి నవరాత్రుల పండుగొస్తున్నది. ఉత్సవ కమిటీలు ఇప్పటికే గణపయ్యను ప్రతిష్ఠించే వేదికలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు తాము నిలబెట్టే వినాయకుడిని కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.