‘రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ప్రధాన రహదారిపై సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసే
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కులం, మతం, డబ్బు, దస్కం, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభకే పెద్దపీట లభిస్తున్నది. అందుకు స్వరాష్ట్రంలో జరిగిన పలు ఉద్యోగాల నియామ
వ్యవసాయ రంగంలో ఇప్పటికే మిషనరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ రంగాన్ని పురోగమనం దిశగా నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అడ్వాన్స్డ్ సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
ఎమ్మెల్యే కాలేరు | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.