బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింక్ బుక్లో రాస్తామని, సమయం వచ్చిన రోజు వారి సంగతి తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలపై దా డులు మానుకొని ప్రభుత్వం అభ
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అభివృద్ధిని చేసేందుకు ఓ విజన్ ఉండాలని, ఆ విజన్ ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరూ లేరని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపా
‘గతంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. కానీ ఏం చేశాయి. ప్రజల బాధలు ఏనాడైనా పట్టించుకున్నాయా..? కనీస సౌకర్యాలైనా కల్పించాయా..? ఏ ఒక్క పనికాక, సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిధిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా.. ఆశీర్వదించండి. అధిక మెజార్టీ అందించండి..’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గంలో గ�