దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన మంత్రివర్గ శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఇతర మంత్రులకు కేటాయించింది. తాజా కేటాయింపుల ప్రకారం...
Goutham reddy | ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Goutham reddy) భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో హైదరాబాద్లోని తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని మార్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స