మధిర మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం మధిర స్థానిక బోడెపూడి భవనం నందు మధిర పట్టణ కమిటీ, శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యకర�
Puchalapalli Sundaraiah | ప్రజా సమస్య లను పరిష్కారం కోసం సుందరయ్య ప్రజా ప్రజా ప్రతినిధిగా ఎలా ఉండాలో చేసి చూపించిన గొప్ప వ్యక్తి అని మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు.
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం అకాల వర్షాల కారణంగా మండలంలోని మల్లారం గ్రామంలో కల్లాల్లో తడిచిన మిర్�
కార్మిక నాయకుల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎదులాపురం గోపాలరావు, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిద్దు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఫైన�