ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు తాజాగా మరోసారి వందల మంది ఉద్యోగులను ఇంట�
షోలాపూర్కు చెందిన పరిణీత సాంకేతిక దిగ్గజం గూగుల్లో టీమ్ లీడర్గా ఎంపికయ్యారు. వార్షిక ప్యాకేజీ ఆఫర్ పెద్దమొత్తంలో ఉండటంతో అందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.