మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి గోండియాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి తీ�
Bus Overturns | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోండియా (Gondia) జిల్లాలోని కొహ్మారా స్టేట్ హైవేపై శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది (Bus Overturns).
శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోండియాకు విమాన సేవలు ప్రారంభించింది ఇండిగో సంస్థ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 10.35 గంటలకు బయలుదేరిన 6ఈ7534 విమాన సర్వీసు గోండియాకు మధ్యాహ్నాం 12.35 గంటలకు చేరుకున్నది.
Maharashtra | మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును మరో రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి.