బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్తో గొల్ల కురుమలు పోరుబాట పట్టారు. ఈ మేరకు ఇందిరాపార్కులో నేడు ధర్నా నిర్వహించనున్నారు.
జీవాల మేత కోసం ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంజిల్లాకు గొల్ల, కురుమలు వలసొస్తున్నారు. వారి ప్రాంతాల్లో మేత లేకపోవడంతో మహబూబ్నగర్, హైదరాబాద్, నల్లగొండ, ఇబ్రహీంపట్నం, దామరచర్ల, పిడుగురాళ్ల వంటి తదితర ప్రాంతాల �
గొల్ల కుర్మలకు జీవనాధారమైన ‘గొర్రెల పంపిణీ’ ప్రశ్నార్థకంగా మారింది. రెండో విడుత కోసం 562 మంది డీడీలు కట్టి కోటి ఆశలతో ఎదురుచూస్తుండగా, డబ్బులు తిరిగి ఇ స్తారా.. లేక గొర్రెలు అందిస్తారా అన్నదానిపై స్పష్టత ఇ�
గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత వారికి రాజకీయ ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గొర్రెల, మేకల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాజే�