కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శిం�
భూములు ఇచ్చిన జిల్లా రైతుల నోట్లో మన్ను కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో గోదావరి జలాలను పారుతున్న సాగర్ కాల్వలోకి మళ్లించడం దుర్మార్గమైన చర్య అని బిజెపి కిషన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుస
పంటలు నష్ట పోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు.