సీఎం కేసీఆర్ విజన్తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి మన కండ్లముందున్న వాస్తవం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ నగరమే కాదు.. పల్లెలు, పట్టణాలతో పాటుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అద్భుతంగా అభివృద్ధి చెందు
సాగునీటి రంగానికి రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టికి, కార్యదక్షతకు రాష్ట్రంలో నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బుధవారం విడుదల
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
తెలంగాణలో అభివృద్ధి – ఆసరా శకం సంక్షేమానికి ఏడేండ్లలో 74,165 కోట్లు సొంతంగా జాగా ఉంటే ఇంటికి సాయం నియోజకవర్గానికి 1200 వరకు కట్టిస్తాం త్వరలో విధివిధానాలు: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో స్వర్ణ యుగ�