బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు.
హైదరాబాద్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.20 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారు. విలువైన రాళ్లు పొదిగిన కిరీటాన్ని ఆయన సోమవారం ఆలయ అధికా
Minister Harish rao | సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మంత్రి హరీశ్ రావు స్వర్ణ కిరీటం సమర్పించారు.
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని హైదరాబాద్కు చెందిన వైద్యుడు మంద రామకృష్ణ బహూకరించారు. 707 గ్రాముల బంగారు కిరీటంలో 35 గ్రాముల అమెరికన్ డైమండ్లు పొదిగి ఉన్నట్ట�