ఎండా కాలం మహారాష్ట్రలోని పైఠణ్ పట్టణ వాసులకు బంగారం తదితర విలువైన వస్తువులను కానుకలుగా ప్రసాదించే సమయం! ఇక్కడ గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడల్లా ఈ పవిత్ర పట్టణం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలల
షూలో దాచి తీసుకొస్తున్న రూ.కోటి విలువైన బంగారాన్ని ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే-528 నంబర్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్లో దిగగాన
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అప్పర్ ట్యాంక్బండ్ వద్ద దోమల్గూడ పోలీసులు ఒక ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు.