Gold Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు అమ్మకాలు జరుపడంతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు పతనమయ్యాయి. 24 క్యారెట్స్ గోల్డ్పై రూ.160 తగ్గింది. �
మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. మునుపెన్నడూలేని రికార్డు స్థాయిల్లో కదలాడుతున్నాయి. ఈ క్రమంలో మదుపరులు సైతం పుత్తడిపై పెట్టుబడులకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే మార్కెట్ విశ్
బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా పుత్తడిపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది.
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?.. అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.60 వేల దరిదాపుల్లో కదలాడుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కోసం గోల్డ్వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో�