దీపావళి పండుగ వేళ చాలామంది బంగారం కొంటూంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఇదో సంప్రదాయం.. అంతకుమించి ఓ సెంటిమెంట్. అవును.. ఈ పండక్కి పుత్తడి కొంటే లక్ష్మీ కటాక్షం దక్కినట్టేనని ఎంతోమంది నమ్మకం మరి. అయితే ఒకప
బంగారు నగలు, కళాఖండాలకు సంబంధించి తప్పనిసరి హాల్మార్కింగ్ను దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మరో 55 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం వినియోగదారుల వ్యవహార
Gold Hallmarking | ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే దాని స్వచ్ఛతను తెలిపే హాల్ మార్కింగ్ తప్పనిసరి. తెలంగాణలో తొలుత ఏడు జిల్లాల్లో అమలు చేసిన హాల్ మార్కింగ్ నిబంధన తాజాగా మరో ఐదు జిల్లాలకు విస్తరించారు.