బంగారు నగలపై హాల్మార్కింగ్ చార్జీలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సవరించింది. ఒక్కో గోల్డ్ ఆర్టికల్పై ఫీజును రూ.45 నుంచి రూ.75కు పెంచింది. అలాగే కన్సైన్మెంట్ మినిమం చార్జీ రూ.200గా పేర్క
దీపావళి పండుగ వేళ చాలామంది బంగారం కొంటూంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఇదో సంప్రదాయం.. అంతకుమించి ఓ సెంటిమెంట్. అవును.. ఈ పండక్కి పుత్తడి కొంటే లక్ష్మీ కటాక్షం దక్కినట్టేనని ఎంతోమంది నమ్మకం మరి. అయితే ఒకప
బంగారు నగలు, కళాఖండాలకు సంబంధించి తప్పనిసరి హాల్మార్కింగ్ను దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మరో 55 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం వినియోగదారుల వ్యవహార
Gold Hallmarking | ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే దాని స్వచ్ఛతను తెలిపే హాల్ మార్కింగ్ తప్పనిసరి. తెలంగాణలో తొలుత ఏడు జిల్లాల్లో అమలు చేసిన హాల్ మార్కింగ్ నిబంధన తాజాగా మరో ఐదు జిల్లాలకు విస్తరించారు.