బంగారం డిమాండ్కు ధరల సెగ గట్టిగానే తగిలింది. 2025లో దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ 11 శాతం తగ్గి 700 టన్నులకు పడిపోయినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతోపాటు కొన�
బంగారం ధరలు భగభగ మండుతున్నాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ధరలు బుధవారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో వీటి ధరలు దూసు�
బంగారం, వెండి ధరలు మరోసారి ఆల్టైమ్ హై రికార్డులను నెలకొల్పాయి. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.2,900 పుంజుకొని తొలిసారి రూ.1,44,600 వద్ద నిలిచింది.