వరద ప్రభావిత ప్రాంతాల్లో అసమాన సేవలు అందించిన 14 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్(ఐడీసీ)- 2023’ అవార్డులను ప్రదానం చేసింది.
చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైట్ అండ్ సౌండ్ షో ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, టూరిజం క
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి.