అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
Rob works | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ గడువు తరుముకొస్తున్నా.. పనుల్లో మాత్రం వేగం పుంజుకోవట్లేదు. రెండేళ్లుగా సాగుతున్న ఈ