Osama's letter to Americans | అమెరికా సైనికుల చేతిలో హతమైన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 21 ఏళ్ల కిందట రాసిన లేఖ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాపై ఉగ్ర దాడి తర్వాత అమెరికన్లకు ఒసామా �
భోపాల్: విడాకులు పొందిన 18 మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్గా పార్టీ ఇస్తున్నది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘భాయ్ సంక్షేమ సంఘం�
న్యూఢిల్లీ: తన ప్రసంగాలు, వ్యాఖ్యలను వక్రీకరిస్తే సహించబోనని అలాంటి వ్యక్తులపై చట్టపర చర్యలకు కూడా వెనుకాడనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా హెచ్చరించారు. ‘నా పదవి గురించి నాకు చింతించలేదు’ అని �
లక్నో: కనీసం పెన్సిల్, రబ్బర్ కూడా కొనలేకపోతున్నానని, అవి ఖరీదై పోయాయంటూ ఒకటవ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆ చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�