చంద్రబాబు అంటేనే అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మరోసారి రుజువు అయిందని.. మహానాడులో హైదరాబాద్ అభివృద్ధ్ది తనతోనే జరిగిందని బాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట
Jagadish Reddy | రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ(Congress) ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(MLA Jagadish Reddy )అన్నారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని ఆ పార్టీ మండిపడింది.